విశాఖపట్నం
-
కైలాసగిరి పర్యాటక ప్రాంతంలో అదనపు వసూళ్లు సరికాదు – కె.కె రాజు
కైలాసగిరి పర్యాటక ప్రాంతంలో ఇటీవల అమలు చేస్తున్న కొత్త టికెట్ విధానం, పార్కింగ్ ఛార్జీలు మరియు వివిధ రకాల అదనపు వసూళ్లు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని…
Read More » -
అమరావతిని రాజధానిగా పార్లమెంటు ఉభయసభలు ఆమోద ముద్ర వేయడంతో 44 వార్డులో కూటమి నాయకులు సంబరాలు
రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు మరయు రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు, మంత్రి నారా లోకేష్ ఎంపి .భరత్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
Read More » -
కలెక్టర్ ను కలిసిన ఎస్సీ కమిషన్ సభ్యులు
ఏప్రిల్ 02 గురువారం : విశాఖపట్నం కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన అబిశిక్త్ కిషోర్ ను గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం…
Read More » -
విశాఖ అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి కంకణబద్ధుడినై పనిచేస్తా.బుధవారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్
ఏప్రిల్ 01 ః విశాఖపట్నం జిల్లా అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కంకణబద్దుడినై పని చేస్తానని, ప్రతి పథకం నిజమైన లబ్ధిదారులకు చేరేలా, అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా…
Read More » -
నైట్ ఫుడ్ కోర్ట్ బాధితులకు మద్దతుగా కె.కె రాజు
మార్చి 31మంగళవారం : నైట్ ఫుడ్ కోర్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెంట్రల్ పార్క్ వద్ద తొలగించబడిన నైట్ ఫుడ్ కోర్టును వెంటనే పునఃస్థాపించాలనే డిమాండ్తో నిర్వహిస్తున్న రిలే…
Read More » -
ఇనార్బీట్ మాల్ లో తప్పిన ప్రమాదం
విశాఖపట్నం /మార్చి30(ట్రూ న్యూస్ )విశాఖ లో కైలాసపురం ప్రాంతం లో ఇటీవల కొత్తగా ప్రారంభమైన ఇనార్బీట్ షాపింగ్ మాల్ లో సోమవారం మధ్యాహ్నం స్వల్ప ప్రమాదం చోటు…
Read More » -
విశాఖలో నాగరిక సమాజం తలదించుకునే ఘాతుకం: ప్రియురాలిని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్లో దాచిన నేవీ ఉద్యోగి! పెళ్లి చేసుకోమన్నందుకే కిరాతకం.. నిన్న రాత్రి లొంగిపోయిన నిందితుడు.. గజవాకలో కలకలం
మార్చి 29 ఆదివారం: గాజువాక…విశాఖ నగరంలో మరో ‘శ్రద్ధా వాకర్’ తరహా ఉదంతం వెలుగుచూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న కోపంతో ఒక నేవీ ఉద్యోగి తన…
Read More » -
బిపిఎల్ ప్రీమియర్ లీగ్ విజేతలకు ట్రోఫీ అందజేత
మార్చ్ 28 శనివారం: జీవీఎంసీ 44వ వార్డు ముస్లిం తాటి చెట్ల పాలెంలో బడేగావ్ ప్రీమియర్ లీగ్ 2026 సెషన్ -1ను ఘనంగా నిర్వహించారు. 11 టీంలు…
Read More » -
నవ దంపతులను ఆశీర్వదించిన వై ఎస్ జగన్
విశాఖపట్నం/మార్చి 4(ట్రూ న్యూస్) వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్ట్ బుధవారం విశాఖలోని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ ఇంటికి చేరుకున్నారు. వాసుపల్లి గణేష్ రెండో…
Read More » -
రేపు వాసుపల్లి గణేష్ కుమార్ ఇంటికి మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ రాక
విశాఖపట్నం /మార్చి 2(ట్రూ న్యూస్) మార్చి 4వ తేదీ బుధవారం నాడు మాజీఎమ్మెల్యే విశాఖ దక్షిణనియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ విశాఖపట్నం లో గల వారి…
Read More »