విశాఖపట్నం
-
ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగిస్తాం – మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్
ఉత్తరాంధ్ర హక్కుల కోసం జైలుకెళ్లడానికైనా సిద్ధం విశాఖ రైల్వే జోన్ విషయంలో చంద్రబాబు ద్రోహం :మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ధ్వజం ఏప్రిల్ 11 శనివారం (టూ…
Read More » -
తల్లితండ్రుల ఆప్యాయత తోనే చిన్నారులకు భవిష్యత్తు నగర పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చి
విశాఖపట్నం ఏప్రిల్ 11 ట్రూ న్యూస్:పిల్లల భవిష్యత్తు పూలబాటగా మారాలంటే తల్లితండ్రుల అనురాగ ఆప్యాయతలు తప్పనిసరిగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చి అన్నారు.…
Read More » -
క్రికెట్ గొడవలో యువకుడి హత్య
విశాఖ,ఆరిలోవ,పెద్దగదిలిలో ఆదివారం సాయంత్రం క్రికెట్ గొడవ ఒక యువకుడి ప్రాణం తీసింది.పోలీసుల కథనం ప్రకారం..క్రికెట్ ఆడుతున్న సమయంలో అజిత్(23), కిషోర్(26) మధ్య వివాదం తలెత్తింది.మ్యాచ్ ముగిసిన తర్వాత…
Read More » -
కోయిలాడ వెంకటేష్ కు కూటమి నాయకుల ఘన సత్కారం
ఏప్రిల్ 4 శనివారం : 44 వార్డ్ టిడిపి ఇంచార్జి రాష్ట్ర బిసి సెల్ ఉపాదక్షులు కోయిలాడ వెంకటేష్ కు టెక్సస్ (DAY SPRING TECHOLOGICAL UNIVERSITY, …
Read More » -
ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో టిటిడి చైర్మన్ ను సస్పెండ్ చేయాలంటూ నిరసన కార్యక్రమం
ఏప్రిల్ 4 శనివారం : దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఆదేశాలమేరకు 39వార్డు పోర్టు దరి వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద 39వార్డు అధ్యక్షులు…
Read More » -
ఆన్సర్ మదని ఔలియా వారి ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు జరిపిన హ్యూమన్ రైట్స్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు, ఇట్స్ ట్రూ న్యూస్ డిజిటల్ మీడియా చైర్మన్ షేక్.బాషా
అనకాపల్లి జిల్లా బయ్యవరం లో శనివారం నాడు హజరత్ అన్సర్ మదని ఔలియా వారి ఉర్సు మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఉర్సు వేడుకలలో హ్యూమన్…
Read More » -
కైలాసగిరి పర్యాటక ప్రాంతంలో అదనపు వసూళ్లు సరికాదు – కె.కె రాజు
కైలాసగిరి పర్యాటక ప్రాంతంలో ఇటీవల అమలు చేస్తున్న కొత్త టికెట్ విధానం, పార్కింగ్ ఛార్జీలు మరియు వివిధ రకాల అదనపు వసూళ్లు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయని…
Read More » -
అమరావతిని రాజధానిగా పార్లమెంటు ఉభయసభలు ఆమోద ముద్ర వేయడంతో 44 వార్డులో కూటమి నాయకులు సంబరాలు
రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు మరయు రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు, మంత్రి నారా లోకేష్ ఎంపి .భరత్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
Read More » -
కలెక్టర్ ను కలిసిన ఎస్సీ కమిషన్ సభ్యులు
ఏప్రిల్ 02 గురువారం : విశాఖపట్నం కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన అబిశిక్త్ కిషోర్ ను గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు రావాడ సీతారాం…
Read More » -
విశాఖ అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి కంకణబద్ధుడినై పనిచేస్తా.బుధవారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్
ఏప్రిల్ 01 ః విశాఖపట్నం జిల్లా అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కంకణబద్దుడినై పని చేస్తానని, ప్రతి పథకం నిజమైన లబ్ధిదారులకు చేరేలా, అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా…
Read More »