-
రాష్ట్రం
ఎస్ ఐ ఆర్ పై అవగాహన కలిగి ఉండాలి
విశాఖపట్నం/జూన్ 12 జూన్ : 15 నుంచి ఎస్ ఐ ఆర్ పై అవగాహన కార్యక్రమం జరుగుతుందని ప్రతి ఒక్కరూ మైనార్టీ లు అవగాహన కల్గి వుండాలని…
Read More » -
రాష్ట్రం
విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదం అత్యంత విషాదకరం : వైఎస్ జగన్
తాడేపల్లి /విశాఖపట్నం/జూన్ 8(ట్రూ న్యూస్ ) : విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడం అత్యంత విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి,…
Read More » -
రాజకీయాలు
విశాఖ రైల్వే జోన్ ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్ష హోంమంత్రి అనిత కార్యకర్తల మనోభావాలకు భంగం కలిగితే చర్యలు తప్పవు,
విశాఖ రైల్వే జోన్ ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్ష హోంమంత్రి అనిత కార్యకర్తల మనోభావాలకు భంగం కలిగితే చర్యలు తప్పవునక్కపల్లి, జూన్ 1 : విశాఖ రైల్వే…
Read More » -
రాజకీయాలు
దగా డి ఎస్సి అక్రమాలపై సిబిఐ తో విచారణ జరిపించాలి వైసీపీ శ్రేణులు ముట్టడి తో జిల్లా కలక్టర్ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం
విశాఖపట్నం/జూన్ 1 : కూటమి ప్రభుత్వం నిర్వహించిన దగా డి ఎస్సి అక్రమాలపై సిబిఐ తో విచారణ జరిపించి, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ను…
Read More » -
రాజకీయాలు
కూటమి ప్రభుత్వం నిర్వహించిన దగా డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరిపాలి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ను బర్తరఫ్ చేయాలి – కె కె రాజు
డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలి యువత భవిష్యత్తుతో ఆడుకుంటూ వారిని మానసికంగా వేదిస్తుంది రానున్న రోజుల్లో యువత కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారు రాష్ట్రంలో…
Read More » -
రాజకీయాలు
వై.యస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన – కె.కె రాజు
లండన్ పర్యటన అనంతరం విజయవాడకు తిరిగి వచ్చిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వర్యులు వై.యస్ జగన్మోహన్ రెడ్డిని ఈరోజు తాడేపల్లి నివాసంలో వై.యస్.ఆర్…
Read More » -
దేశం
ఈ నెల 28న బక్రీద్
ముస్లింలకు రెండవ అతిపెద్ద పండగ అయిన ఈద్ – ఉల్ – అద్హా (బక్రీద్) తేదీపై సస్పెన్స్ వీడింది. ఇస్లామిక్ క్యాలెండర్ నెల ప్రకారం ఆదివారం నాడు…
Read More » -
మతం
ముస్లిం యంగ్ మెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత ఖత్నా (సుంతి)వైద్య శిబిరం
విశాఖపట్నం మె 17(ట్రూ న్యూస్ ) :ప్రవక్త ఇబ్రహీం అలైహి వ సల్లం సున్నత్ అనుసరించి విశాఖపట్నం వన్ టౌన్ లో ఉన్న డాక్టర్ దీన్ షాది…
Read More » -
జీతాలు అందక ఇబ్బంది పడుతున్న వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది
నేషనల్ హెల్త్ మిషన్ వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందికి ఏప్రిల్ నెల జీతాలు ఈరోజు 15వ తేదీ అయినా జీతాలు అందక ఇబ్బంది పడుతున్న ఉద్యోగస్తులు. …
Read More » -
విశాఖపట్నం
బాలుడు పై కుక్కల దాడి విశాఖ నగరంలోని 86వ వార్డులో ఘటన
విశాఖ మహానగరంలోని పార్కులో ఆడుకుంటున్న నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కలు సామూహిక దాడి చేశాయి.ఒళ్లంతా గాయపరచి, చెవిని కొరికేశాయి. వాటి దాడిని తట్టుకోలేక పిల్లాడు ఏడుస్తుండడంతో స్థానికులు…
Read More »