రాష్ట్రం
-
డి ఎస్సి పై విశాఖలో పోరు విద్యార్థుల భవిష్యత్తుతో కూటమి ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షులు కె.కె. రాజు
విశాఖపట్నం, జూలై 28(ట్రూ న్యూస్ ) రాష్ట్రంలో డీఎస్సీ నియామకాలలో జరిగిన అక్రమాలు, నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, ఫీజు రీయింబర్స్మెంట్ మరియు వసతి దీవెన బకాయిలను…
Read More » -
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలి . కెకె రాజు డిమాండ్
జాతీయస్థాయిలో నీట్ పరీక్షల్లో జరిగిన అక్రమాలు, అన్యాయలు ఎంత తీవ్రమైనవో ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ పరీక్షలోగాని , సెలక్షన్ లో గాని, మెరిట్ విషయం లో గాని…
Read More » -
మహిళను వివస్త్రను చేసి కొట్టడం సిగ్గుచేటు గుంటూరు సిటీ ఘటన అత్యంత హేయం :ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి ఫైర్
జులై 18 శనివారం: విశాఖలోని వైయస్సార్సీపీ సిటీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి. కూటమి పాలనలో వరుసగా…
Read More » -
మైనార్టీ విద్యార్థుల కు స్టడీ మెటీరియల్ అందజేత
విశాఖపట్నం/జులై 16(ట్రూ న్యూస్ ) ఆర్ సీఈ డి ఎం మాజీ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ ఖాజా రహమతుల్లా ఆధ్వర్యంలో గురువారం మైనార్టీ విద్యార్థులకు స్టడీ మెటీరియల్…
Read More » -
తమ కుమార్తె వివాహ వేడుకలకు వైఎస్ఆర్సిపి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించిన ఐ హెచ్ ఫారుఖి
వైయస్సార్సీపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డిని వైయస్సార్సీపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ ఐహెచ్ ఫారుఖి దంపతులు మర్యాదపూర్వకంగా కలిసి తన కుమార్తె వివాహ వేడుకలకు ఆహ్వానించడం…
Read More » -
లెజెండరీ గాయని ఎస్. జానకి మృతిపై వైయస్ జగన్ సంతాపం
తాడేపల్లి/జులై 11(ట్రూ న్యూస్ ) : భారతీయ సినీ సంగీత ప్రపంచంలో తన అపూర్వ గాన మాధుర్యంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న లెజెండరీ గాయని శ్రీమతి…
Read More » -
ఎస్ ఐ ఆర్ పై అవగాహన కలిగి ఉండాలి
విశాఖపట్నం/జూన్ 12 జూన్ : 15 నుంచి ఎస్ ఐ ఆర్ పై అవగాహన కార్యక్రమం జరుగుతుందని ప్రతి ఒక్కరూ మైనార్టీ లు అవగాహన కల్గి వుండాలని…
Read More » -
విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదం అత్యంత విషాదకరం : వైఎస్ జగన్
తాడేపల్లి /విశాఖపట్నం/జూన్ 8(ట్రూ న్యూస్ ) : విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదంలో పలువురు కార్మికులు మృతి చెందడం అత్యంత విషాదకరమని మాజీ ముఖ్యమంత్రి,…
Read More » -
విశాఖ రైల్వే జోన్ ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్ష హోంమంత్రి అనిత కార్యకర్తల మనోభావాలకు భంగం కలిగితే చర్యలు తప్పవు,
విశాఖ రైల్వే జోన్ ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల ఆకాంక్ష హోంమంత్రి అనిత కార్యకర్తల మనోభావాలకు భంగం కలిగితే చర్యలు తప్పవునక్కపల్లి, జూన్ 1 : విశాఖ రైల్వే…
Read More » -
జీతాలు అందక ఇబ్బంది పడుతున్న వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్టు సిబ్బంది
నేషనల్ హెల్త్ మిషన్ వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ సిబ్బందికి ఏప్రిల్ నెల జీతాలు ఈరోజు 15వ తేదీ అయినా జీతాలు అందక ఇబ్బంది పడుతున్న ఉద్యోగస్తులు. …
Read More »