విశాఖపట్నం
-
నైట్ ఫుడ్ కోర్ట్ బాధితులకు మద్దతుగా కె.కె రాజు
మార్చి 31మంగళవారం : నైట్ ఫుడ్ కోర్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెంట్రల్ పార్క్ వద్ద తొలగించబడిన నైట్ ఫుడ్ కోర్టును వెంటనే పునఃస్థాపించాలనే డిమాండ్తో నిర్వహిస్తున్న రిలే…
Read More » -
ఇనార్బీట్ మాల్ లో తప్పిన ప్రమాదం
విశాఖపట్నం /మార్చి30(ట్రూ న్యూస్ )విశాఖ లో కైలాసపురం ప్రాంతం లో ఇటీవల కొత్తగా ప్రారంభమైన ఇనార్బీట్ షాపింగ్ మాల్ లో సోమవారం మధ్యాహ్నం స్వల్ప ప్రమాదం చోటు…
Read More » -
విశాఖలో నాగరిక సమాజం తలదించుకునే ఘాతుకం: ప్రియురాలిని ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిజ్లో దాచిన నేవీ ఉద్యోగి! పెళ్లి చేసుకోమన్నందుకే కిరాతకం.. నిన్న రాత్రి లొంగిపోయిన నిందితుడు.. గజవాకలో కలకలం
మార్చి 29 ఆదివారం: గాజువాక…విశాఖ నగరంలో మరో ‘శ్రద్ధా వాకర్’ తరహా ఉదంతం వెలుగుచూసింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందన్న కోపంతో ఒక నేవీ ఉద్యోగి తన…
Read More » -
బిపిఎల్ ప్రీమియర్ లీగ్ విజేతలకు ట్రోఫీ అందజేత
మార్చ్ 28 శనివారం: జీవీఎంసీ 44వ వార్డు ముస్లిం తాటి చెట్ల పాలెంలో బడేగావ్ ప్రీమియర్ లీగ్ 2026 సెషన్ -1ను ఘనంగా నిర్వహించారు. 11 టీంలు…
Read More » -
నవ దంపతులను ఆశీర్వదించిన వై ఎస్ జగన్
విశాఖపట్నం/మార్చి 4(ట్రూ న్యూస్) వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్ట్ బుధవారం విశాఖలోని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్కుమార్ ఇంటికి చేరుకున్నారు. వాసుపల్లి గణేష్ రెండో…
Read More » -
రేపు వాసుపల్లి గణేష్ కుమార్ ఇంటికి మాజీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ రాక
విశాఖపట్నం /మార్చి 2(ట్రూ న్యూస్) మార్చి 4వ తేదీ బుధవారం నాడు మాజీఎమ్మెల్యే విశాఖ దక్షిణనియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ విశాఖపట్నం లో గల వారి…
Read More » -
మహమ్మదియా మసీదు లో వాటర్ ఫాంటేషన్ ప్రారంభం ముఖ్య అతిధిగా పాల్గొన్న ఐ హెచ్ ఫారుఖి
విశాఖపట్నం /ఫిబ్రవరి 25 : విశాఖపట్నంలో వున్న చిన వాళ్తేర్ మహమ్మదియా మసీదులో వాటర్ ఫౌంటేష్ ను ఎ క్యూ జె విద్యాసంస్థలం డైరెక్టర్ ఐ హెచ్…
Read More » -
వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు లాక్కునేందుకు యత్నించిన దుండగుడు
ఫిబ్రవరి 19 ట్రూ న్యూస్ విశాఖ అక్కయ్యపాలెం షాదీ ఖానా వద్ద గురువారం వైట్ కలర్ షర్ట్ వేసుకుని హెల్మెట్ పెట్టుకున్న వ్యక్తి వృద్ధురాలి మెడలో బంగారు…
Read More » -
కాంగ్రెస్ నాయకులు పి రజినీకాంత్ ఆధ్వర్యంలో ఘనంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం
విశాఖ భీమిలి(ఫిబ్రవరి 16) : విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ మత్స్యకారుల అధ్యక్షులు పి రజినీకాంత్ ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా భీమిలి చేపల మార్కెట్ వద్ద అన్న…
Read More » -
ఫేక్ ఐడెంటి కార్డులతో ప్రజలను ఇబ్బందులకు గురి చేసే పనులు మానుకోవాలి – షేక్.బాషా
హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రతినిధులు ప్రజల పక్షాన పోరాడుతూ ప్రజలకు అండగా ఉండాలే తప్ప ప్రజలను వేధించి వారిని ఇబ్బందులకు గురి చేయకూడదని హ్యూమన్ రైట్స్ కౌన్సిల్…
Read More »