విశాఖపట్నం
-
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్తలు మరియు పరిశీలకులు సమావేశం
విశాఖపట్నం ఏప్రిల్ 21 : మద్దిలపాలెం, కృష్ణ కాలేజ్ రోడ్డు లో గల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిలా పార్టీ అధ్యక్షులు కె.కె రాజు అధ్యక్షతన…
Read More » -
నాడీ సంబంధిత వ్యాధుల’పై అవగాహన సదస్సులో విశాఖ నగర సీపీ డా. శంఖ బ్రత బాగ్చి
మురళీనగర్, ఏప్రిల్ 19: మాస్టర్ఇ కె జనకులం ఫౌండేషన్, వైశాఖీ స్పోర్ట్స్ పార్క్, సిప్లా సౌజన్యంతో “వాకర్స్ హెల్త్ క్లబ్”, అధ్యక్షులు సి హెచ్. శ్రీనివాస రాజు,…
Read More » -
గంటాకు మంత్రి పదవి
విశాఖ: మరోసారి గంటాకి మంత్రి పదవి? విశాఖ జిల్లా రాజకీయాలలో పెను మార్పు… కాపు సామాజిక వర్గంకి పెద్దపీట వేసే దశలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన… పల్లాకి…
Read More » -
సాగర్ నగర్లో ఘనంగా “మదర్సా-ఎ-అమన్” ప్రారంభోత్సవం ఆధ్యాత్మికతతో పాటు విద్యాభివృద్ధికి నూతన వేదిక
విశాఖపట్నం, ఏప్రిల్ 17(ట్రూ న్యూస్ ) :విశాఖపట్నం నగరంలోని సాగర్ నగర్ ప్రాంతంలో మస్జిద్-ఎ-అమన్ ప్రాంగణంలో “మదర్సా-ఎ-అమన్” ప్రారంభోత్సవం శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు అత్యంత వైభవంగా…
Read More » -
ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగిస్తాం – మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్
ఉత్తరాంధ్ర హక్కుల కోసం జైలుకెళ్లడానికైనా సిద్ధం విశాఖ రైల్వే జోన్ విషయంలో చంద్రబాబు ద్రోహం :మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ధ్వజం ఏప్రిల్ 11 శనివారం (టూ…
Read More » -
తల్లితండ్రుల ఆప్యాయత తోనే చిన్నారులకు భవిష్యత్తు నగర పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చి
విశాఖపట్నం ఏప్రిల్ 11 ట్రూ న్యూస్:పిల్లల భవిష్యత్తు పూలబాటగా మారాలంటే తల్లితండ్రుల అనురాగ ఆప్యాయతలు తప్పనిసరిగా ఉండాలని నగర పోలీస్ కమిషనర్ శంఖ బ్రత బాగ్చి అన్నారు.…
Read More » -
క్రికెట్ గొడవలో యువకుడి హత్య
విశాఖ,ఆరిలోవ,పెద్దగదిలిలో ఆదివారం సాయంత్రం క్రికెట్ గొడవ ఒక యువకుడి ప్రాణం తీసింది.పోలీసుల కథనం ప్రకారం..క్రికెట్ ఆడుతున్న సమయంలో అజిత్(23), కిషోర్(26) మధ్య వివాదం తలెత్తింది.మ్యాచ్ ముగిసిన తర్వాత…
Read More » -
కోయిలాడ వెంకటేష్ కు కూటమి నాయకుల ఘన సత్కారం
ఏప్రిల్ 4 శనివారం : 44 వార్డ్ టిడిపి ఇంచార్జి రాష్ట్ర బిసి సెల్ ఉపాదక్షులు కోయిలాడ వెంకటేష్ కు టెక్సస్ (DAY SPRING TECHOLOGICAL UNIVERSITY, …
Read More » -
ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో టిటిడి చైర్మన్ ను సస్పెండ్ చేయాలంటూ నిరసన కార్యక్రమం
ఏప్రిల్ 4 శనివారం : దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఆదేశాలమేరకు 39వార్డు పోర్టు దరి వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద 39వార్డు అధ్యక్షులు…
Read More » -
ఆన్సర్ మదని ఔలియా వారి ఉత్సవాలలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు జరిపిన హ్యూమన్ రైట్స్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు, ఇట్స్ ట్రూ న్యూస్ డిజిటల్ మీడియా చైర్మన్ షేక్.బాషా
అనకాపల్లి జిల్లా బయ్యవరం లో శనివారం నాడు హజరత్ అన్సర్ మదని ఔలియా వారి ఉర్సు మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ ఉర్సు వేడుకలలో హ్యూమన్…
Read More »