రాజకీయాలు
-
ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో దళిత రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావుకు అవమానం ఆవేదన వ్యక్తం చేసిన గొల్ల బాబురావు
విశాఖపట్నం /ఏప్రిల్ 28( ట్రూ న్యూస్ ) :ఆంధ్ర యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబురావుకు అవమానం జరిగిందని ఆయన…
Read More » -
ఎబిఎన్ రాధాకృష్ణ పై చర్యలు తీసుకోండి – కె.కె రాజు
ఏప్రిల్ 9వ తేదీన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుపై చేసిన అనుచిత వ్యాఖ్యలుపై చర్యలు తీసుకోవాలని , ABN రాధాకృష్ణ పైన, ప్రచారం చేసిన వ్యక్తుల అందరిపైన…
Read More » -
మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ కన్నుమూత
మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు (90) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వయసురీత్యా 90…
Read More » -
దక్షిణ నియోజకవర్గం 39 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా షేర్ ఆలీ
ఏప్రిల్ 21 ట్రూ న్యూస్ 39 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా షేర్ అలీ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఈ బాధ్యతను…
Read More » -
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్తలు మరియు పరిశీలకులు సమావేశం
విశాఖపట్నం ఏప్రిల్ 21 : మద్దిలపాలెం, కృష్ణ కాలేజ్ రోడ్డు లో గల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిలా పార్టీ అధ్యక్షులు కె.కె రాజు అధ్యక్షతన…
Read More » -
జాతీయ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా మహమ్మద్ నజీర్
జాతీయ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులుగా ఆ పార్టీకి చెందిన సీనియర్ రాష్ట్ర నాయకుడు,మహమ్మద్ నజీర్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా మహమ్మద్ నజీర్ మాట్లాడుతూ తనకు అప్పగించిన ఈ…
Read More » -
ప్రజాక్షేత్రంలో పోరాటం కొనసాగిస్తాం – మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్
ఉత్తరాంధ్ర హక్కుల కోసం జైలుకెళ్లడానికైనా సిద్ధం విశాఖ రైల్వే జోన్ విషయంలో చంద్రబాబు ద్రోహం :మాజీ మంత్రి గుడివాడ అమర్నాధ్ ధ్వజం ఏప్రిల్ 11 శనివారం (టూ…
Read More » -
కోయిలాడ వెంకటేష్ కు కూటమి నాయకుల ఘన సత్కారం
ఏప్రిల్ 4 శనివారం : 44 వార్డ్ టిడిపి ఇంచార్జి రాష్ట్ర బిసి సెల్ ఉపాదక్షులు కోయిలాడ వెంకటేష్ కు టెక్సస్ (DAY SPRING TECHOLOGICAL UNIVERSITY, …
Read More » -
ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో టిటిడి చైర్మన్ ను సస్పెండ్ చేయాలంటూ నిరసన కార్యక్రమం
ఏప్రిల్ 4 శనివారం : దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఆదేశాలమేరకు 39వార్డు పోర్టు దరి వెంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద 39వార్డు అధ్యక్షులు…
Read More » -
అమరావతిని రాజధానిగా పార్లమెంటు ఉభయసభలు ఆమోద ముద్ర వేయడంతో 44 వార్డులో కూటమి నాయకులు సంబరాలు
రాష్ట్ర ముఖ్య మంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు మరయు రాష్ట్ర అధ్యక్షులు పల్ల శ్రీనివాసరావు, మంత్రి నారా లోకేష్ ఎంపి .భరత్ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు…
Read More »