-
విశాఖపట్నం
జివిఎంసి సౌత్ జోన్లో ప్రత్యేక రెవెన్యూ (ట్యాక్స్) మేళాలు
ఏప్రిల్ 25 నుండి 30 వరకు నిర్వహణ జివిఎంసి గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు, సౌత్ జోన్ జోనల్ కమిషనర్ శ్రీ ఎం. మల్లయ్య నాయుడు…
Read More » -
విశాఖపట్నం
ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రశంసపత్రాలు అందజేసిన నగర సీపీ బాగ్చి
మార్చ్ నెలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 244 మంది పోలీస్ అధికారులకు, సిబ్బందికి మరియు హోంగార్డులకు డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పీ.ఎస్, పోలీస్ కమీషనర్ మరియు అదనపు జిల్లా…
Read More » -
విశాఖపట్నం
జర్నలిస్టులకు సంపూర్ణ సహకారం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపు పరిశీలిస్తా పెండింగ్ సమస్యలు సత్వరం పరిష్కరిస్తా ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ నేతలతో జిల్లా కలెక్టర్ అభిసిక్త్ కిషోర్
ఏప్రిల్ 23 :విశాఖ జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టులకు తమ వంతు సంపూర్ణ సహకారం అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ అభిసిక్త్ కిషోర్ అన్నారు. గురువారము ఏపీ వర్కింగ్…
Read More » -
విశాఖపట్నం
ఎక్సలెన్స్ ఇన్ మాలిక్యులర్ & ప్రెసిషన్ ఆంకాలజీ అవార్డు – 2026’తో డా. రవి శంకర్కు ఘన సత్కారం
ఏప్రిల్ 23 గురువారం ట్రూ న్యూస్ :మాలిక్యులర్ డయాగ్నొస్టిక్స్ మరియు ప్రెసిషన్ ఆధారిత కేన్సర్ చికిత్సలో విశిష్ట సేవలందించినందుకు గాను డా. రవి శంకర్ గారికి వాయిస్…
Read More » -
అగ్ర వార్తలు
గాంధీజీ తమకు ఆదర్శం ఇరాన్ సుప్రీం లీడర్ సయ్యద్ అలీ ఖామెనాయి వారి సంస్మరణ సంతాప సభలో ఇరాన్ సుప్రీం లీడర్ దౌత్యవేత్త ఆయతుల్లా డాక్టర్ అబ్దుల్ మజీద్ హకీమ్ ఇలాహీ
విశాఖ ఉత్తర నియోజక వర్గం అక్కయ్యపాలెం వద్దనున్న ముస్లిం ల ఇదారా ఏ ఇమామ్ రేజా భవనం లో షియా ముస్లిం ఇదారా ఏ ఈమామ్ రేజా కమిటీ…
Read More » -
రాష్ట్రం
రేపటి నుంచి పాఠశాలలకు వేసవి సెలవులు జూన్ 12న పునఃప్రారంభం
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు వేసవిసెలవులను పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. ఈనెల 24 నుంచి అమలు చేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది. జూన్ 12న పునఃప్రారంభించాలని స్పష్టం…
Read More » -
రాజకీయాలు
మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్ కన్నుమూత
మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు (90) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వయసురీత్యా 90…
Read More » -
రాజకీయాలు
దక్షిణ నియోజకవర్గం 39 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా షేర్ ఆలీ
ఏప్రిల్ 21 ట్రూ న్యూస్ 39 వ వార్డ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా షేర్ అలీ నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఈ బాధ్యతను…
Read More » -
విశాఖపట్నం
రియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘మిస్ ఫరెవర్ యూనివర్స్ ఇండియా’ విజేత డాక్టర్ సృజన దేవి జన్మదిన వేడుకలు
విశాఖపట్నం, ఏప్రిల్ 21: నగరంలోని మద్దిలపాలెం హెచ్బి కాలనీలో గల ‘ఐశ్వర్య గ్రాండ్’ మినీ థియేటర్స్ హబ్ లో మిస్ ఫరెవర్ యూనివర్స్ ఇండియా (Miss Forever…
Read More » -
రాజకీయాలు
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్తలు మరియు పరిశీలకులు సమావేశం
విశాఖపట్నం ఏప్రిల్ 21 : మద్దిలపాలెం, కృష్ణ కాలేజ్ రోడ్డు లో గల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిలా పార్టీ అధ్యక్షులు కె.కె రాజు అధ్యక్షతన…
Read More »