రాజకీయాలువిశాఖపట్నం

వై.యస్ జగన్మోహన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన –  కె.కె రాజు 

లండన్ పర్యటన అనంతరం విజయవాడకు తిరిగి వచ్చిన వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వర్యులు  వై.యస్ జగన్మోహన్ రెడ్డిని  ఈరోజు తాడేపల్లి నివాసంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు  కె.కె రాజు  ఈ సందర్భంగా విశాఖపట్నం జిల్లా రాజకీయ పరిణామాలు, పార్టీ బలోపేతం మరియు పార్టీ కమిటీలు నిర్మాణం, ఐడి కార్డుల వెరిఫికేషన్ గురించి చర్చించారు..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!